Sunday, July 25, 2021

శ్రీశైలం కుడి గట్టు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి .. అనుమతి కోసం కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ సర్కార్ విజ

కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ లేఖ రాసింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి అనుమతి ఇవ్వాలని లేఖ ద్వారా అభ్యర్థించింది. శ్రీశైలం ప్రాజెక్టు నిండడానికి మరో 99 టీఎంసీల నీరు అవసరమని, ఎగువ నుండి 150 టీఎంసీల వరద జలాలు వస్తున్నాయన్న అంచనాల నేపథ్యంలో కుడిగట్టు విద్యుత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQ0nnl

0 comments:

Post a Comment