జైపూర్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఓ వైపు నిరసనలు, మరోవైపు ఆ చట్టానికి మద్దతు ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. 1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/372XLCS
Monday, December 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment