Saturday, December 7, 2019

ఆంగ్లో ఇండియన్లు వద్దట.. థర్డ్ జెండర్ కావాలట.. ప్రధాని మోడీకి రేవంత్ లేఖ, అందుకే లేఖనా...?

చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం తప్పనిసిరి. రాజ్యాంగం మేరకు ఆయా శాసనసభ, పార్లమెంట్‌లో చోటు కల్పిస్తారు. కానీ వారి ప్రాతినిధ్యం అవసరం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ కూడా రాశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s3Rg3B

Related Posts:

0 comments:

Post a Comment