Saturday, December 7, 2019

బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌ న్యూస్: ఇక పై 24 గంటలు అందుబాటులో ఆ సేవలు

ముంబై: నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు పరిమిత సమయం వరకు ఉండే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) డిసెంబర్ 16 నుంచి ఏడు రోజుల పాటు 24 గంటలు అందుబాటులో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 15 రాత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Plm1ZT

Related Posts:

0 comments:

Post a Comment