దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న రైతులు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) ప్రభుత్వం టీకాల కేంద్రాలను ప్రారంభించి, నిరసన ప్రదేశాలలో సంబంధిత సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P6lIWQ
ఢిల్లీలో రైతుల ఆందోళనకు కరోనా భయం... కేంద్రానికి రైతు సంఘాల కీలక డిమాండ్లు
Related Posts:
విషాదం... ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య...పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రి పైనుంచి దూకి ఓ కరోనా పేషెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అతని మానసిక స్థిత… Read More
ఒకే యువతి... మారు పేర్లతో యువకులకు వల... పెళ్లి పేరుతో మోసాలు...ఒకే యువతి... రకరకాల పేర్లు... బాగా సెటిలైన యువకులకు పెళ్లి పేరుతో గాలం వేసి డబ్బులు గుంజడం ఆమెకు అలవాటు. ఇప్పటికీ ఐదు పెళ్లిళ్లు చేసుకుని... ఆ ఐదుగురి… Read More
Fact Check:గాంధీజీతో ఉన్న ఈ బాలుడు ఎవరు..స్వామి ఆత్మానందేనా..?శుక్రవారం రోజున స్వామి ఆత్మానంద్ వార్షికోత్సవం జరిగింది. ఈ సమయంలో ఆయన జీవితం గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో మరియు ఇతర వెబ్సైట్స్లో వచ్చాయి. అయ… Read More
\"సుశాంత్ సింగ్ హత్యకు గురయ్యాడు\" డాక్టర్లు చెబుతుండగా విన్నాను: ఆ వ్యక్తి సంచలన వ్యాఖ్యలుసుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సీబీఐ రంగంలోకి దిగి అన్ని ఆధారాలను సేకరిస్తూ విచారణ చేస్తోంది. పల… Read More
రాజధానిగా అమరావతి కోసం కౌంటర్ దాఖలు నిర్ణయం ... జనసేన నేతలతో పవన్కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో జనసేన పార్టీ మొదటి నుండి రాజధాని అమరావతికి మద్దతుగా నిలబడింది. రాజధాని అమరావతి రైతులకు బాసటగా పవన్ కళ్యాణ్ పోర… Read More
0 comments:
Post a Comment