Monday, April 19, 2021

ఏపీ కోవిడ్‌ కొత్త రూల్స్- మాస్కుల్లేక పోతే రూ.100 ఫైన్- పరీక్షలపై నిర్ణయం అప్పుడే ?

ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. వేలకు వేలుగా వస్తున్న కొత్త కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని క్షేత్రస్దాయిలో కచ్చితంగా అమలు చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఇందులో మాస్కుల వాడకం, భౌతిక దూరం నిబందనలతో పాటు విద్యార్దులు, విద్యాసంస్ధలకు సంబంధించిన పలు నిర్ణయాలు ఉన్నాయి. పరిస్దితి బట్టి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dzcyvg

Related Posts:

0 comments:

Post a Comment