Friday, December 27, 2019

దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ ఫైర్ బ్రాండ్.. ఎమ్మెల్యే రాజాసింగ్. తాను చెప్పదలచుకున్నది సూటిగా, సుత్తి లేకుండా చెప్పేస్తారు. మొహమాటం లేకుండా విమర్శలు గుప్పిస్తారు. ఆయన మరోసారి తన మార్క్ ఏమిటో చూపించారు. విమర్శల పదును పెంచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZtuOxl

Related Posts:

0 comments:

Post a Comment