బెంగళూరు: ఎస్ఐ యూనిఫాం వేసుకుని దందాలు చేస్తున్న మహిళతో పాటు ఇద్దరు నిందితులను తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో జరిగింది. ఎస్ఐ యూనిఫాం వేసుకుని వాహనాలు నిలిపి నగదు లాక్కొంటున్న నకిలీ ఎస్ ఐ సూర్యప్రియ (27), రాజదురై, చక్రపాణి అనే ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఎక్కడెక్కడ ఎంత మందిని మోసం చేశారు అని ఆరా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/324HI4B
Saturday, November 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment