ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురి అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సతీష్ చంద్రకు దాదాపు అయిదు నెలల తరువాత పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సతీష్ చంద్రకు బాధ్యతలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C6j7Sy
ఎట్టకేలకు సతీష్ చంద్రకు పోస్టింగ్: ఇసుక అక్రమాల నివారణ భాధ్యత సురేంద్రబాబుకు: ప్రభుత్వం ఉత్తర్వులు..
Related Posts:
IT Hub: కరోనా పాజిటివ్, 3 వేల మంది ఎస్కేప్, కేటుగాళ్లు ఎక్కడున్నారు ?, కొంపలు ముంచేశారు !బెంగళూరు/ చెన్నై: భారత దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బతో ముంబాయి, ఢిల్లీ నగరాలు కరో… Read More
కరోనా పోస్టులపై యోగీ సర్కార్ ఉక్కుపాదం- అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. యూపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోగులకు ఆక్సిజన్, కోవిడ్ చికిత్స దొరక్క అల్లాడుతున్నారు. దీంతో యోగ… Read More
భారత్ లో కరోనా : 30లక్షలకు పైగా యాక్టివ్ కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు, తాజా లెక్కలు ఇవే !!భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. విపరీతంగా పెరుగుతున్న కేసులు, మరణాలతో భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత 24గంటల్లో రికార్డ… Read More
Rasi Phalalu (30th April 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు: ‘18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇప్పుడే కాదు’హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత రెండు మూడు రోజులతో పోలిస్తే బుధవారం కొత్త కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అ… Read More
0 comments:
Post a Comment