ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేరుకుంది. ఇప్పటికే జగన్, సాయిరెడ్డిపై సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లతో పాటు ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు చేయగా.. ఆయనపై వారు కూడా ఫిర్యాదులు చేశారు. దీనిపై తాజాగా స్పందిస్తున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yAGlM2
Sunday, August 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment