పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.అనంతరం రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ పనులను సీఎం పరీశీలించారు. ఈసంధర్భంగా అధికారులు ప్లాంట్ పనుల పురోగతిని సీంకు వివరించారు. ప్లాంట్ పరీశీలన తర్వాత ఎన్టీపీసీ ,జెన్కో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.శనివారం రాత్రీ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో బస చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HqeZQF
రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...
Related Posts:
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక, కాంగ్రెస్ అడ్రస్ లేదు, దెబ్బకు !బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ నుంచి జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి విజయం సాధించారు. కర్ణాటకలో అధికా… Read More
అక్రమ గని దేవికారాణి : రూ.200 కోట్ల ఆస్తులు, ఇల్లు, విల్లా, ప్లాట్లు.. వ్యవసాయ భూమి కూడా..ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో మాజీ డైరెక్టర్ దేవికారాణి అవినీతి బాగోతం బయటపడింది. నకిలీ బిల్లులతో రూ.కోట్ల కొట్టేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలుచోట… Read More
YS Jagan: ఢిల్లీకి వైఎస్ జగన్: హడావుడిగా అపాయింట్ మెంట్..రెండు రోజులు అక్కడేఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమాన… Read More
తప్పని తేలితే... క్షమాపణ చెబుతా... చంద్రబాబు నాయుడుఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తప్పు జరగిందని ప్రజలు భావిస్తే... బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రా… Read More
పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో గట్టెక్కుతుందా..? శివసేన ఎటువైపుదేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లును పలు … Read More
0 comments:
Post a Comment