పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరీ పెద్దపల్లి జిల్లా రామగుండం వెళ్లారు.అనంతరం రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ పనులను సీఎం పరీశీలించారు. ఈసంధర్భంగా అధికారులు ప్లాంట్ పనుల పురోగతిని సీంకు వివరించారు. ప్లాంట్ పరీశీలన తర్వాత ఎన్టీపీసీ ,జెన్కో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.శనివారం రాత్రీ ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో బస చేస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HqeZQF
రామగుండం, కాలేశ్వరం ప్రాజెక్టు పనులను పరీశీలనకు సీఎం కేసీఆర్...
Related Posts:
మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగాఅమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చే… Read More
కేసీఆర్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం... వరదలు ఎవరూ ఆపలేరు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై పోసానిజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్… Read More
నేటి నుంచి గ్రేటర్లో కేటీఆర్ రోడ్ షోలు... సుడిగాలి పర్యటనలు... అక్కడినుంచే ప్రారంభం...తెలంగాణ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి(నవంబర్ 21) నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి రోడ్ … Read More
కేబుల్ టీవీ టెక్నీషియన్ గా వెళ్లి .. యూపీలో డెంటిస్ట్ నిషా సింఘాల్ దారుణ హత్య, ఆపై చోరీకేబుల్ టీవీ టెక్నీషియన్ అని చెప్పి , సెట్ టాప్ బాక్స్ను రీఛార్జ్ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ఒక వ్యక్తి 38 ఏళ్ల దంత వైద్యురాలిని హతమార్చిన ఘటన ఉత్తరప్… Read More
పవన్ కళ్యాణ్ టార్గెట్ గా.. ఏపీలో పనికి రాని వ్యక్తితో గ్రేటర్ రాజకీయాలా .. బాల్క సుమన్ ఫైర్తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేస్… Read More
0 comments:
Post a Comment