ఒడిశాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.మల్కాన్గిరి జిల్లాలోని తిముర్పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు.కాగ ఇది శుక్రవారం అర్ధరాత్రీ జరిగినట్టుగా తెలుస్తోంది. మందుపాతరలతో పంచాయితీ కార్యాలయాన్ని పేల్చివేయడంతో మొత్తం భవనం శిధిలమైంది. కాగా ఈ దాడీలో సుమారు ముప్పై నుండి నలబై మంది మావోయిస్టులు పాల్గోన్నటు సమాచారం. కాగా భవనాన్ని బాంబులతో దాడి చేయడంతో శిధిలకం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HsyQip
ఒడిశాలో మరోసారి రెచ్చిపోయిన మావోలు...
Related Posts:
Rasi Phalalu (23rd April 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Lovers: ప్రియురాలికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ ?, రొమాన్స్ కు పిలిచి ఏం చేశాడంటే ?చెన్నై/ పుదుచ్చేరి: కాలేజ్ కు వెళ్లి చక్కగా చదువుకుంటున్న కుమార్తెను చూసిన ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లిన అమ్మా… Read More
ఆక్సిజన్ .. ఆక్సిజన్.. అల్లాడిపోతున్న జనం ..ఢిల్లీ నుండి గల్లీ దాకా పరిస్థితి ఇదే !!భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆక్సిజన్ … Read More
కరోనా ఉప్పెన : రికార్డులు బ్రేక్ చేస్తూ మూడు లక్షలను దాటిన తాజా కేసులు, కట్టడి కష్టమే!!భారత దేశంలో కరోనా పరిస్థితులు కట్టడి తప్పాయి . ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న భారత్ మరింత ప్రమాదంలో పడిపోతుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోజు… Read More
తెలంగాణలో మళ్లీ భారీగా కరోనా కేసులు... 23 మంది మృతి... బ్యాంకు పనివేళల కుదింపు...?తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత కొద్దిరోజులుగా వరుసగా 5వేల మార్క్ని దాటుతున్నాయి. మంగళవారం (ఏప్రిల్ 20) రాత్రి 8గం. నుంచి బుధవారం(ఏప… Read More
0 comments:
Post a Comment