Sunday, March 10, 2019

నరాల్లో ప్రవహించేది భారతీయ రక్తమైతే ఎవరూ దాడులపై ప్రశ్నించరు: విపక్షాలపై మోడీ ఫైర్

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపాక మన ప్రభుత్వం మౌనంగానే ఉన్నిందని... పాకిస్తాన్ మాత్రం ఉదయం ఐదుగంటల నుంచి ఏడచి గగ్గోలు పెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పుల్వామా దాడుల తర్వాత ఊరీలాంటి సర్జికల్ స్ట్రైక్స్ భారత్ చేస్తుందని పాక్ ఊహించిందని కానీ ఈ సారి మాత్రం యుద్ధవిమానాల ద్వారా దాడులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrDbpW

Related Posts:

0 comments:

Post a Comment