పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపాక మన ప్రభుత్వం మౌనంగానే ఉన్నిందని... పాకిస్తాన్ మాత్రం ఉదయం ఐదుగంటల నుంచి ఏడచి గగ్గోలు పెట్టిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పుల్వామా దాడుల తర్వాత ఊరీలాంటి సర్జికల్ స్ట్రైక్స్ భారత్ చేస్తుందని పాక్ ఊహించిందని కానీ ఈ సారి మాత్రం యుద్ధవిమానాల ద్వారా దాడులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrDbpW
నరాల్లో ప్రవహించేది భారతీయ రక్తమైతే ఎవరూ దాడులపై ప్రశ్నించరు: విపక్షాలపై మోడీ ఫైర్
Related Posts:
నిర్మానుష్యంగా మారిన కోడెల నివాసం..! అలుముకున్న విషాద ఛాయలు..!!హైదరాబాద్ : హైదరాబాద్, బంజారహిల్స్ లోని కోడెల నివాసం నిర్మానుష్యంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఏ ఒక్కరూ కూడా నివాసంలోలేరు. ప్రజల అంతిమ సందర్శనం… Read More
కాషాయ వస్త్రం ధరించి.. ఆలయాల్లో పాడుపని... దిగ్గీ రాజా మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి నోరుజారారు. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో జరుగుతున… Read More
తన తండ్రి కోడెల మరణంపై శివరాం స్పందన ఇదివిజయవాడ: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణవార్త వినగానే ఆయన కుమారుడు శివరాం విదేశాల నుంచి స్వదేశానికి పయనమయ్యారు. … Read More
ట్విట్టర్లో పోటెత్తిన ప్రధాని మోడీ ఫాలోవర్స్... టాప్ ట్రెండింగ్లో మోడీ బర్త్డే హ్యాష్టాగ్స్ప్రధాని నరేంద్రమోడీ సోమవారం 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియాల… Read More
ఆస్ట్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ఒడిషా: భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను… Read More
0 comments:
Post a Comment