Tuesday, December 10, 2019

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్... ఇంజనీర్ల ప్రతిభకు అభినందనలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సంధర్భంగా ప్రాజెక్టు నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్న గవర్నర్ తక్కువ సమయంలో అద్బుత నిర్మాణం చేపట్టడడంపై ఆమె ఇంజనీర్లను అభినందించారు. అంతకుమందు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని గవర్నర్ తమిళసై దంపతులు దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ గవర్నర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kRqCA

Related Posts:

0 comments:

Post a Comment