తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సంధర్భంగా ప్రాజెక్టు నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకున్న గవర్నర్ తక్కువ సమయంలో అద్బుత నిర్మాణం చేపట్టడడంపై ఆమె ఇంజనీర్లను అభినందించారు. అంతకుమందు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని గవర్నర్ తమిళసై దంపతులు దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ గవర్నర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36kRqCA
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్... ఇంజనీర్ల ప్రతిభకు అభినందనలు
Related Posts:
Nirbhaya case: కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి, న్యాయమూర్తి ఏం చెప్పారంటే..?న్యూఢిల్లీ: తన కూతురుపై హత్యాచారం జరిగి ఏడేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులను వెంటనే ఉరిత… Read More
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: అయిదు రోజులే డ్యూటీ..అక్కడే ట్విస్ట్: కేబినెట్ భేటీలో..!ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ప్రభుత్వం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇక వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర… Read More
నెల రోజులే: ఇక లోకల్ హీట్: తీర్పు రాగానే నోటిఫికేషన్.. బస్సు యాత్రతో టీడీపీ బిజీ..!అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది… Read More
టీడీపీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన టాప్ మావోయిస్టు లీడర్ లొంగుబాటు: దళంలో ప్రాంతీయ భావాలతో..విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ దారుణ హత్యోదంతంలో ప్రధాన పాత్ర ప… Read More
ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం, బిడ్డ తండ్రి ఎవరు ? డీఎన్ఏ పరీక్షలు, పోలీసులకు చుక్కలు, నాలుగో లవర్చెన్నై/రామనాథపురం: ఓ యువతి తన శారీరక సుఖం కోసం ముగ్గురు యువకులను వివాహం చేసుకుంది. ముగ్గురు భర్తల ముద్దల పెళ్లానికి 8 నెలల బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు ఆ బి… Read More
0 comments:
Post a Comment