Wednesday, February 12, 2020

టీడీపీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన టాప్ మావోయిస్టు లీడర్ లొంగుబాటు: దళంలో ప్రాంతీయ భావాలతో..

విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ దారుణ హత్యోదంతంలో ప్రధాన పాత్ర పోషించిన టాప్ మావోయిస్టు లీడర్ లొంగిపోయారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రిషికేష్‌ డీ ఖిల్లారి సమక్షంలో లొంగిపోయారు. ఆయన లొంగుబాటు ఫలితంగా మావోయిస్టులకు పెట్టనికోటగా భావిస్తూ వస్తోన్న ఆంధ్రా-ఒడిశా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hB0Li

Related Posts:

0 comments:

Post a Comment