లాక్ డౌన్ కారణంగా చాలామంది జనాలు పనీ పాటా లేక ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లు మెషీన్లా పరిగెత్తి ఉద్యోగ హడావుడిల్లో మునిగిపోయినవారికి లాక్ డౌన్ పుణ్యమాని సుదీర్ఘ సెలవులు లభించాయి. అయితే ఒక్కసారిగా ఉరుకుల పరుగుల జీవితానికి తెరపడి.. ఊహించనంత ఖాళీ సమయం దొరకడంతో ఇంట్లో ఏం చేయాలో వారికి పాలుపోవట్లేదు. ఇక వివాహితులైతే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WardDq
షాకింగ్ వీడియో : పట్టపగలు,బాల్కనీలో రెచ్చిపోయిన జంట..
Related Posts:
తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సం -కొత్తగా 2055కేసులు, ఒక్కరోజే ఏడుగురు మృతితెలంగాణలో కరోనా వైరస్ జెడ్ స్పీడు వేగంతో వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే రోజు నిర్ధారణ అయిన కొత్త కేసుల్లో ఇవాళ మర… Read More
భారత్ నుంచి వెళితే నో ఎంట్రీ -ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం -11వ తేదీ సా.4 నుంచి అమలుకొవిడ్-19 విలయనామ సంవత్సరం 2020 రిపీట్ అవుతోందా? అనేంత స్థాయిలో ఈ ఏడాది కూడా కరోనా వైరస్ ఉధృతి మళ్లీ అలజడి రేపుతున్నది. గతేడాది మిగతా దేశాలకంటే ముందుగ… Read More
maharashtra corona cases : కొనసాగుతున్న మరణ మృదంగం , నిన్న 322 మృతులు ,ఒకే చితిపై 8 మృతదేహాల దహనం !!మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యలేని స్థితికి చ… Read More
corona cases in india .. భారత్ లో కరోనా డేంజర్ బెల్స్, నిన్న ఒక్క రోజే లక్షా 26వేలకు పైగా కేసులు ,685మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారతదేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులు దేశ ప్రజలను వణిక… Read More
viral video : మిసెస్ వరల్డ్ పోటీల్లో షాకింగ్- విజేత కిరీటం లాక్కొన్న మాజీ విన్నర్శ్రీలంకలో తాజాగా జరిగిన మిసెస్ వరల్డ్ అందాల పోటీల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మిసెస్ వరల్డ్ పోటీలకు శ్రీలంక నుంచి విజేతగా ఎంపికైన పుష్పిక డిస… Read More
0 comments:
Post a Comment