సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో సమావేశం అయ్యారు. వారితో లంచ్ చేశారు. ఇక సీఎంతో భేటి అయినవారిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న97 డిపోలకు చెందిన కార్మికులు హజరయ్యారు. వారిలో ప్రతి డిపోకు ఇద్దరు మహిళ కార్మికులు కూడ ఉన్నారు. అర్టీసీ సమ్మెలో భాగంగా క్యాబినెట్ సమావేశం అనంతరం కార్మికులతో సమావేశం అవుతానని ప్రకటించిన సీఎం ఆదివారం వారితో భేటి అయ్యారు. ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35R7awM
నేనున్నా....ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్.. నివేదిక అందజేత
Related Posts:
పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలుయూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్పై భారత్తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు… Read More
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, … Read More
ఏపీలో పట్టబద్రుల, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడిపి దూరం..! కారణం అదేనా..?అమరావతి/ హైదరాబాద్ : ఎన్నికలంటే సమరోత్సాహంతో పాల్గొనే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండాలనుకుంటుందోది. మార్చిలో జరగబోయే టీచర్… Read More
అపద్దాల ప్రధాని నరేంద్ర మోడీ, నా జీవితంలో చూడలేదు, నోరు విప్పితే అంతే, మాజీ సీఎం ఫైర్!బెంగళూరు: అచ్చేదిన్ ఎక్కడ ?, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? శ్రీమంతులు దాచి పెట్టిన బ్లాక్ మనీ ఎక్కడ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కర్ణాటక మాజీ ముఖ్యమం… Read More
జగన్ను గెలిపించండి: పవన్ కళ్యాణ్ మైక్ ఇస్తే షాకిచ్చిన రైతు, దటీజ్ జనసేనాని.. ఏం చేశాడంటే?కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా… Read More
0 comments:
Post a Comment