యూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్పై భారత్తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భారత్పై ఒక అణుబాంబుతో దాడి చేస్తే దాయాది భారత్ 20 అణుబాంబులతో దాడి చేయగల సత్తా సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GKvfgd
పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Related Posts:
అజిత్ ధోవల్ సూచనలతోనే: రెండేళ్ల కిందటే ఏ-శాట్ ప్రాజెక్ట్ మొదలు! డీఆర్డీఓ ఛైర్మన్న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంతరిక్ష ప్రయోగం.. `మిషన్ శక్తి`. భూకక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను పేల్చి పడేయగల శక్తి సామర్థ్… Read More
సాయి రెడ్డి పై ఫిర్యాదు : మా పరువు పోయింది: ఇసి కి వేటు పడిన ఎస్పీల లేఖ..!ఎన్నికల సంఘం..ఏపి ప్రభుత్వం..వేటు పడిన అధికారులు. ఇప్పుడు ఎన్నికల వేళ ఈ వ్యవహారంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సం… Read More
గుజరాత్ బీజేపీలో కలవరం, క్రమంగా పట్టు సాధిస్తున్న కాంగ్రెస్అహ్మదాబాద్ : గుజరాత్ లోక్సభ ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో మెజార్టీ స్థానాలు అకౌంట్లో వేసుకోవాలని కమలదళం భావిస్తోంది.… Read More
ఉపసంహరణకు నేడే చివరిరోజు..! నిజామాబాద్ లో కొనసాగుతున్నఉత్కంఠ..!మంత్రి జోక్యం ఫలించేనా..?నిజామాబాద్/హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థ… Read More
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో … Read More
0 comments:
Post a Comment