బెంగళూరు: బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నెలరోజుల కిందట అదృశ్యమైన ప్రేమికులు మృతదేహాలుగా కనిపించారు. వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తల లేని స్థితిలో వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల కిందట ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని, అందువల్లే మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమైనట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37VtmaU
నెల కిందట అదృశ్యం..మృతదేహాలుగా కనిపించిన ప్రేమికులు: అటవీ ప్రాంతంలో చెట్టుకు..!
Related Posts:
పోలవరం లక్ష్యాన్ని తాకట్టు పెడితే వైసీపిని చరిత్ర క్షమించదన్న టీడిపి నేతలు.!అమరావతి/హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టుపై ఏపి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఆ లేఖను … Read More
ఏపీలో తొలిరోజు స్కూల్స్ .. కరోనా నిబంధనల్లోనూ 80 శాతం హాజరైన విద్యార్థులు : మంత్రి ఆదిమూలపు సురేష్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు బడి గంటలు మోగాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇంతకాలం స్కూల్స్ తెరుచుకోలేదు. నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభం చేయడంత… Read More
అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజే కరోనాపై యాక్షన్ ప్లాన్: ట్రంప్పై జో బైడెన్ విమర్శలువాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ… Read More
IPL 2020: నా జెర్సీని వాళ్లకు ఎందుకిచ్చానో తెలుసా: ధోనీదుబాయ్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తాను ఐపీఎల్కు కూడా దూరమవుతానని భావించి యువ ఆటగాళ్లంతా జెర్సీలు తీసుకున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్… Read More
ఏపీలో అత్యల్ప స్ధాయికి కరోనా- 24 గంటల్లో కేవలం 1916 కేసులు, 14 మరణాలు..ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన, రోజువారీ భారీగా నిర్వహిస్తున్న పరీక్షలతో అత్య… Read More
0 comments:
Post a Comment