అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పాత్ర లేకుండా వచ్చే ప్రభుత్వం ఏర్పడదని, తాను సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు. రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ss3wlP
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపు
Related Posts:
మబ్బే మసకేసిందిలే..! పొగ మంచే తెరగా మారిందిలే..! నగరంలో కనువిందుగా చల్లని వాతావరణం..!!హైదరాబాద్ : హైదరాబాద్ వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. కవులు, భావుకులు వర్ణించే వాతావరణం సాక్షాత్కరిస్తోంది. పొగ మంచుతో, చిరు జల్లులతో నగర వాసులను ప… Read More
ఆకాశంలో శంకరుడు.. హైదరాబాద్లో అద్భుతం..!?హైదరాబాద్ : బోనాల పండగ సెంటిమెంట్తో హైదరాబాద్ నగరం ముసురేసింది. ఆదివారం నుంచే భాగ్యనగరంలో తేలికపాటు జల్లులు కురుస్తోన్నాయి. ఇక సోమవారం ఇష్టదైవం శివుడ… Read More
అన్నా క్యాంటీన్లు మూతపడుతున్నాయ్! కాంట్రాక్టు పొడిగించని ప్రభుత్వంఅమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన అన్నా క్యాంటీన్లు మూత పడే దశకు చేరుకున్నాయి. పలు జిల్లాల్లో ఒక్కటొక్కటిగా మూత పడ్డాయి కూడా. కాంట్రాక్టు గడువు ముగి… Read More
వంటిట్లో సహాయం చేయమని అడిగే భార్యలకు ఈ ఫోటో పంపండీ... ఇంకోసారి అడగరు...!ఎత్త పెద్ద వ్యాపారవేత్త అయినా, నిత్యం క్షణం తీరీక లేకుండా గడిపే బడా బడా వ్యక్తులకైనా వ్యక్తిజీవీతం అనేది ఉంటుంది. అయితే దాన్ని చాల మంది బయట పెట్టరు. క… Read More
అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలుహైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పె… Read More
0 comments:
Post a Comment