అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పాత్ర లేకుండా వచ్చే ప్రభుత్వం ఏర్పడదని, తాను సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు. రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ss3wlP
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపు
Related Posts:
మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసులో హైకోర్టులో ఊరటఎప్పుడూ కాంట్రవర్సీలకు పోకుండా తనపని తానూ చేసుకుపోయే మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసు తలనొప్పి నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇంతకీ ఏ కేసు అంటారా ? గత ఎన్న… Read More
సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్… Read More
361 కోట్ల ఫీజు బకాయిలు..! చదువులు ముందుకు సాగేదెలా అమాత్యా..??హైదరాబాద్ : విద్యార్థుల్లో కోటి ఆశలు నింపుతున్న ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం నత్త నడక నడుస్తోంది. అంతే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ న… Read More
రఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణన్యూఢిల్లీ : రఫెల్ యుద్ధ విమానాల ఒప్పంద పత్రాల రహస్యం శత్రువులకు చేరిందా ? వారికి చేరిన సమాచారం ఆధారంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారా ? అంటే … Read More
డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనండ్రగ్స్ ముఠాలో పోలీసులకు చిక్కిన ఓ అర్చకుడి ఉదంతం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన కోటి రూపాయల విలువచేసే కొకైన్, హె… Read More
0 comments:
Post a Comment