దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని, తమ కుటుంబం విషయంలో సీఎం జగన్ మరీ మూర్ఖంగా, తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ మారాలని ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దివాకర్ ట్రావవెల్స్ అధినేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEsvYn
సీఎం జగన్ మూర్ఖుడు.. ఢీకొడితే మనకే పగులుద్ది.. జేసీ సంచలన కామెంట్లు
Related Posts:
పంజాబ్లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్కు సీఎం కంప్లైంట్...అమృత్సర్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు తయారైంది. అయితే పంజాబ్ ఫలితాలు మాత్రం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చ… Read More
16 రాష్ట్ర్రాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ .... !సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోగ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడింది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోటీ చేసింది.కొన్ని… Read More
తీర్పును గౌరవిస్తున్నా .. జనంలోనే ఉంటానన్న నారా లోకేష్ .. ఓటమిపై స్పందనఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన… Read More
బాప్రే బాప్.. బీజేపీలో బండి సంజయే తోపు.. ఈసారి కూడా..!కరీంనగర్ : తెలంగాణ లోక్సభ ఫలితాలు రాష్ట్ర బీజేపీలో జోష్ నింపాయి. నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. గెలిచిన … Read More
లోకేష్ ది 'మందలగిరి'..! నాది మంగళగిరి..! లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్కే..!!అమరావతి/హైదరాబాద్ : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతి పాలనే టీడీపీ ఓటమికి కారణం అయిందని అన్నారు.… Read More
0 comments:
Post a Comment