Tuesday, December 31, 2019

సీఎం జగన్ మూర్ఖుడు.. ఢీకొడితే మనకే పగులుద్ది.. జేసీ సంచలన కామెంట్లు

దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని, తమ కుటుంబం విషయంలో సీఎం జగన్ మరీ మూర్ఖంగా, తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ మారాలని ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దివాకర్ ట్రావవెల్స్ అధినేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEsvYn

0 comments:

Post a Comment