దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ వ్యవహారం ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని, తమ కుటుంబం విషయంలో సీఎం జగన్ మరీ మూర్ఖంగా, తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ మారాలని ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని దివాకర్ ట్రావవెల్స్ అధినేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంపై మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZEsvYn
సీఎం జగన్ మూర్ఖుడు.. ఢీకొడితే మనకే పగులుద్ది.. జేసీ సంచలన కామెంట్లు
Related Posts:
రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజ… Read More
బాలాకోట్ వైమానిక దాడులు గురితప్పాయా? తొలి ఉపగ్రహ ఫొటో ఏమి చెబుతోంది? విధ్వంసపు ఆనవాళ్లు ఏవీ:రిపోర్ట్న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పట్టణ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెం… Read More
దేశ భక్తి పేరుతో సైబర్ మోసాలు ..అభినందన్ పేరుతో ఫేక్ అకౌంట్లు, స్పందించిన ఐఏఎఫ్సైబర్ నేరగాళ్లు దేశభక్తిని వాడుకుంటున్నారు. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ పాక్ చెరలో బందీ గా ఉన్న సమయంలోనూ ఆయన చూపించిన ధైర… Read More
మా డాటా చోరీ చేసి మాకే ఫోన్లా?.. వాళ్ల ప్లాన్ తిప్పికొట్టాలన్న చంద్రబాబుఅమరావతి : టార్గెట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వయా బీజేపీ, టీఆర్ఎస్. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుత మంత్రం. ఆ మూడు పార్టీలు కలిసి టీడ… Read More
జమ్ము బస్టాండ్ లో బాంబు పేలుడు ... పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపుశ్రీనగర్ : సరిహద్దుల్లో ఉగ్ర మూకల దాడులు కొనసాగుతోన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు పొడుస్తూనే .. విధ్వంసానికి పాల్పడుతున్నారు. కొద్ది… Read More
0 comments:
Post a Comment