అమరావతి : టార్గెట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వయా బీజేపీ, టీఆర్ఎస్. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుత మంత్రం. ఆ మూడు పార్టీలు కలిసి టీడీపీపై కుట్ర చేస్తున్నాయని మండిపడుతున్నారు. తాజాగా డాటా చోరీ కేసులో జగనే దోషి అంటూ విరుచుకుపడ్డారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. ఓటింగ్ కు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNNJNB
Thursday, March 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment