తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు . ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా కావాలని హైదరాబాద్ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MK5YEk
పోలీసుల తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Related Posts:
భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగారెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి.… Read More
ఘోర రోడ్డు ప్రమాదం: 12 మంది అంగన్వాడి కార్యకర్తల దుర్మరణం.. రక్తసిక్తంభోపాల్: మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో డ్రైవర్, 12 మంది అంగన్వాడి కార్యకర్తలు ఉన్నారు… Read More
కరోనా థర్డ్వేవ్: లాక్డౌన్లోకి జారిపోయిన మరో దేశం: ఏప్రిల్ 18 వరకు కంప్లీట్గాబెర్లిన్: మరో దేశం పూర్తిగా లాక్డౌన్లోకి జారిపోయింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి భయానకంగా విస్తరిస్తోన్న పరిస్థితులను దృఫ్టిలో ఉంచుకుని జర్మనీలో… Read More
అయిదు గంటల హైటెన్షన్: సూపర్మార్కెట్లో కాల్పులు: పోలీస్ అధికారి సహా పలువురి మృతివాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోమరోసారి గన్ కల్చర్ పెచ్చరిల్లింది. పలువురిని బలి తీసుకుంది. అట్లాంటాలో స్పా, మసాజ్ సెంటర్పై ఆసియన్లను లక్ష్యంగా చేసు… Read More
షాక్: లోక్సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామారిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు, బాంబు బెదిరింపుతో మొదలైన కలకలం రోజుకో మలుపు తిరుగుతూ మహారాష్ట్ర ప్రభుత్వం పీకలమీదికొచ్చింది.… Read More
0 comments:
Post a Comment