Tuesday, December 31, 2019

పోలీసుల తీరుపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు . ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా కావాలని హైదరాబాద్ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MK5YEk

Related Posts:

0 comments:

Post a Comment