న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్తగా 20 రూపాయల నాణేలు చలామణిలోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ నాణేలు ముద్రణా దశలో ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 20 రూపాయల నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు ముద్రిస్తోందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నాణేలు చలమాణిలోకి వచ్చిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOpO0p
రూ.10 నాణేలకు దిక్కులేదు.. ఇక రూ.20 కాయిన్లు రాబోతున్నాయ్
Related Posts:
ఏపీలో కరోనా విలయంపై సీఎం జగన్.. మర్కజ్తో సీన్ రివర్స్.. లాక్డౌన్ సడలింపులు..‘‘ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వాళ్లు పాపం చేసినట్లుకాదు. ఏదో అయిపోతుందని భయపడాల్సిన పనికూడాలేదు. నిజానికి కరోనా వైరస్ జ్వరం లాంటిదే. ఇంట్లో ఉండి చికిత… Read More
కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 … Read More
రైట్స్లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్ట… Read More
భర్తలను వేధించొద్దు, మేకప్ వేసుకోండి: మహిళలకు మలేషియా కరోనా టిప్స్, చివరకు ఏమైందంటే.?కౌలాలంపూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ను తమ తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. ల… Read More
కరోనా కన్నీటి గాథ : తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా విధుల్లో విజయవాడ ఎస్సై..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెచ్చిన విపత్తును ఓవైపు, అందులో నుంచి పుట్టుకొస్తున్న కన్నీటి గాధలను నిత్యం చూస్తూనే, చదువుతూనే ఉన్నాం. కానీ తాజాగా ఏపీలో… Read More
0 comments:
Post a Comment