సాధారణంగా చేసిన తప్పును సరిదిద్దుకోకుండా... దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోతప్పును చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు...ఈ ధోరణి పలు హత్యానేరాల్లో పాల్గోన్న నిందితుల మనసుల్లో నుండి వెలువడుతున్న సంకేతాలు... నేరాన్ని చేయడం అందుకు సాక్ష్యాలు లేకుండా తాయారు చేయడం అనే కోణంలో ఏకంగా మనుష్యులనే మట్టుబెడుతున్నారు. ఇందుకు తార్కాణం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన వివాహిత సమతాపై జరిగిన అత్యాచారం, హత్యగా పోలీసులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ElCsQQ
సమత హత్యకేసు : బతికుంటే డేంజర్... అందుకే హత్య...!
Related Posts:
కోడి కత్తి కేసులోకి చంద్రబాబును లాగుతారా? అక్రమాస్తుల కేసులో జగన్కు ఉపశమనం లభిస్తుందా?అమరావతి: భారతీయ జనతా పార్టీపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ నేతలు పని చేయర… Read More
దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. చివరకు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఇటీవల… Read More
వైరల్ : నన్నే ప్రశ్నిస్తావా?.. విద్యార్థిపై మంత్రి ఆగ్రహం.. రచ్చ రచ్చముంబయి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం నేరమా? ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ఫిర్యాదు చేయడం పాపమా? ఇలాంటి ప్రశ్నలకు ఓ మంత్రి చేసిన ఘనకార్యం అవుననే… Read More
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీన్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే ర్యాలీలతో తన … Read More
లోకేష్ కోసం ఇలా చేస్తావా, ఎన్టీఆర్కు రెండుసార్లు వెన్నుపోటు: చంద్రబాబుపై మోడీ నిప్పులున్యూఢిల్లీ/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోకసభ నియోజకవర్గాల బూత్ స్థాయికార్యకర్తలు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా… Read More
0 comments:
Post a Comment