న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. వారి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడటం కలకలం రేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Ay1xi
Sunday, December 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment