న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. వారి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడటం కలకలం రేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Ay1xi
దేశ రాజధానిలో భారీ డ్రగ్స్ రాకెట్: రూ.1,300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, 3దేశాల నిందితుల అరెస్ట్
Related Posts:
బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీకోల్కతా : పశ్చిమబెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్… Read More
పోటెత్తుతున్న పోర్బందర్: మహాత్ముడు పుట్టిన గడ్డ అతలాకుతలం!అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ గుజరాత్పై పెను ప్రభావాన్ని చూపుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ న… Read More
జగన్ సాక్షిగా అంటూ ఎమ్మెల్యే ప్రమాణం: కోటంరెడ్డి రెండు సార్లు: బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు..!అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఆసక్తి కర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో అధినేతల మీద భక్తి చాటుకున్నారు. ఇద్దరు వైసీ… Read More
బీజేపీ చీఫ్ ఎవరు ? మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ .. రేపు బీజేపీ ఆఫీస్ బేరర్ల భేటీన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మంజి జోష్ మీదున్న బీజేపీకి కొత్త సారథి ఎవరు ? ఏ నేతపై పార్టీ మొగ్గుచూపుతుంది ? ఆరెస్సెస్ ఆశీర్వాదం ఏ నేతను వరించనుం… Read More
నరసింహ యాదవ్ అవుట్.. చెవిరెడ్డి ఇన్!తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుపతి పట్టణాభివృద్ధి అథారిటీ (తుడా) ఛైర్మన్గా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ… Read More
0 comments:
Post a Comment