న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ రాకెట్ నిర్వహిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. వారి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడటం కలకలం రేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Ay1xi
దేశ రాజధానిలో భారీ డ్రగ్స్ రాకెట్: రూ.1,300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, 3దేశాల నిందితుల అరెస్ట్
Related Posts:
దేశంలో కేసీఆర్ సెంటిమెంట్ ఫాలో అయ్యేవారే ఎక్కువట..!హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేసీఆర్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతోందట. వాస్తు, జ్యోతిష శాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ ప్రతి విషయంలోనూ పండితుల సలహాలు,… Read More
కాంగ్రెస్కు షాక్?: అసెంబ్లీ ప్రాంగణంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే!హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోందా? ఇప్పటికీ సీఎల్పీ నేతను ఆ పార్టీ ఎన్నుకోలేదు. మరోవైపు, కొందరు ప్రజాప్రతినిధులు తెరాస వై… Read More
ఉద్యోగుల్లో చిచ్చుపెట్టేందుకు ఏపీ ఎన్జీవోల కుట్ర..! ఆటలు సాగనివ్వమంటున్న టీఎన్జీవోలు..!!హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మద్య సొసైటీ భూముల వ్యవహారం ఆరని మంటలను రగుల్చుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతికి వెళ్లినప్పటికీ ఏపీఎన్జ… Read More
మెట్రో లో ఉద్యోగాలు..! 80 లక్షలు వసూలు.. అడ్డంగా దొరికిన జంటహైదరాబాద్ : మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడింది ఓ జంట. నిరుద్యోగులకు గాలం వేసి 80 లక్షల రూపాయల మేర వసూలు చేశారు. నెల్లూరు జిల్ల… Read More
దశ తిరిగిన 'కంటోన్మెంట్' బోర్డు.. 10 కోట్లకు పైగా \"టోల్\" టెండర్హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కలిసొచ్చింది. నిధుల కొరతతో సతమతమవుతున్న బోర్డుకు "టోల్ టెండర్లు" మోక్షం కలిగించాయి. టోల్ ట్యాక్స్ వసూళ్… Read More
0 comments:
Post a Comment