Friday, December 27, 2019

తుగ్లక్‌లకే తుగ్లక్‌లా: మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి చూద్దాం: చంద్రబాబుకు స్పీకర్ సవాల్!

శ్రీకాకుళం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. అమరావతిలో ప్రయాణిస్తుంటే ఎడారిలో వెళ్తున్నట్లుగా ఉందంటూ కొద్దిరోజుల కిందటే ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి అలాంటి వైఖరినే ప్రదర్శించారు. రాష్ట్రంలో మూడు చోట్ల రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2taXoYd

0 comments:

Post a Comment