Saturday, September 19, 2020

కరోనాతో వణుకుతున్న ఎంపీలు, మంత్రులు - పార్లమెంటు సమావేశాలు ముందే ముగింపు ?

దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్‌ పార్లమెంటు సమావేశాలను వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నా ఎంపీలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇప్పటికే కరోనా సోకడంతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో మరింత మంది ఎంపీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం రేపో మాపో వర్షాకాల సమావేశాలను గడువులోపే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FOJWje

Related Posts:

0 comments:

Post a Comment