Saturday, September 19, 2020

సుమేధ మృతి: తెలంగాణ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..

తెలంగాణ ప్రభుత్వపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఫైరయ్యారు. సుమేధ మృతి ఘటనపై ఒంటికాలిపై లేచారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకా ఎంత మంది బలికావాలని అడిగారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. గత ఆరేళ్లలో ఏం చేశారని దుయ్యబట్టారు. ప్రతీ దానికి గత పాలకులు అని విమర్శించే కేసీఆర్‌కు ఆరేళ్ల సమయం సరిపోలేదా అని అడిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FJxBwX

Related Posts:

0 comments:

Post a Comment