ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. వివాద పరిష్కారానికి మరింత సమయం కావాలన్న కమిటీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. ఈ మేరకు సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయోధ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vRLxwl
ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..
Related Posts:
Rasi Phalalu (5th May 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Bed Blocking: కిలాడి నేత్రావతి అందర్, ఒక్క బెడ్ రూ. 50 వేలు, ఆంటీ డీల్, ఎంపీ ఎంట్రీతో ?బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో ఎక్కడ మా ప్రాణాలు పోతాయే అనే ఆందోళనతో ఉంటున్న రొగులను క్యాష్ చేసుకోవడానికి కొత్తకొత్త దందాలు మొదలౌతు… Read More
ఇక ఏమైనా రాస్కోవచ్చు: డొనాల్డ్ ట్రంప్ సొంత కమ్యూనికేషన్స్ ప్లాట్ఫామ్వాషింగ్టన్: సోషల్ మీడియాకు దూరమైన వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా ఓ కమ్యూనికేషన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఫ్రమ్ ద డెస్క్ … Read More
భారత్లో అమెరికా రాయబారిగా జో బిడెన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్: వెనుక..పెద్ద వ్యూహమేవాషింగ్టన్: కరోనా సంక్షోభం భారత్ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా … Read More
భారత్లో అమెరికా రాయబారిగా జో బిడెన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్: వెనుక..పెద్ద వ్యూహమేవాషింగ్టన్: కరోనా సంక్షోభం భారత్ను అతలాకుతలం చేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో నమోదవుతోన్న పాజిటివ్ కేసులతో ఆక్సిజన్ సహా … Read More
0 comments:
Post a Comment