ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. వివాద పరిష్కారానికి మరింత సమయం కావాలన్న కమిటీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. ఈ మేరకు సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయోధ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vRLxwl
ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..
Related Posts:
షాకింగ్ : ఏపీలో ఒకే కార్యాలయంలో 33 మందికి కరోనా పాజిటివ్...గుంటూరులోని అమరావతి రోడ్లో ఉన్న మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది. ఒకే కార్యాలయంలో ఇంతమందికి కరోనా … Read More
త్వరలో అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ కూ చెక్- కేంద్రం కొత్త ఈ కామర్స్ ప్లాన్ రెడీ...కరోనా సంక్షోభం తర్వాత కుదేలవుతున్న దేశ ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో ఒకప్పుడు సరళీకృత ఆర్ధిక విధానాల… Read More
కేసీఆర్ కనబడుట లేదు... జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ మంత్రి... కాంగ్రెస్ విమర్శలు...ఓవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే... వారం రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా పోయారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక… Read More
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీఎం వైఎస్ జగన్ కు హైపవర్ కమిటీ నివేదికవిశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మలివిడత విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింద… Read More
ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ డెడ్లైన్తో కేంద్రం విభేదం.. 2021దాకా రాబోదని క్లారిటీ.''కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన 'కోవ్యాక్సిన్' ఆగస్టు 15 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది..'' అంటూ ఇండియన్ … Read More
0 comments:
Post a Comment