ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. వివాద పరిష్కారానికి మరింత సమయం కావాలన్న కమిటీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. ఈ మేరకు సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయోధ్య
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vRLxwl
ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..
Related Posts:
రండి దీపాలు వెలిగించండి: వాజపేయి ప్రసిద్ధ పద్యాన్ని ట్వీట్ చేసిన మోడీన్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు తమ ఇళ్ళలోని లైట్లు ఆపివేసి.… Read More
గాలి ద్వారా కరోనా వస్తుందా ? .. పరిశోధనల్లో వ్యక్తం అవుతున్న భిన్నాభిప్రాయాలుచైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి తన ప్రభావాన్ని చాటుతుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో వణుకుతుంది. ప్రస్తుతం ఎవరి నోట విన్… Read More
మర్కజ్ వెళ్ళిన వారి సర్వే ..ఆశా వర్కర్ మీద జులుం .. కౌన్సిలర్ అరెస్ట్తెలంగాణలో కరోనా కేసులు పెరగటానికి మూలం అయిన ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ మీటింగ్లో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయించ… Read More
HCUలో అడ్మిషన్స్: కొత్తగా ప్రారంభం కానున్న కోర్సులు ఇవే.. చివరి తేదీ ఎప్పుడంటే..?హైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ హైదర… Read More
విజయవాడలో కరోనా నుంచి కోలుకున్న తొలి పేషెంట్- ఎలా జయించాడో తన మాటల్లో..విజయవాడలో కరోనా బారిన పడిన ఓ బాధితుడు కోలుకున్నాడు. రెండు వారాల చికిత్స అనంతరం కోలుకున్న హేమంత్ అనే విద్యార్ధి ఇవాళ ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రి నుంచి డిశ… Read More
0 comments:
Post a Comment