పాట్నా: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు కొద్ది రోజుల్లోనే ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. బీహార్ రాష్ట్రంలోని బక్సర్స్ జైలు.. ఉరితాళ్లను తయారుచేయమని ఈ జైలు అధికారులకు ఓ సందేశం వచ్చింది. కాగా, ఉరితాళ్లను తయారు చేయడంలో ఈ జైలు ఎంతో ప్రాచుర్యం పొందింది. Disha case encounter: నిర్భయ కేసులో అలాంటి ఆలోచన రాలేదని ఢిల్లీ మాజీ సీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/344BUZO
నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?
Related Posts:
చంద్రబాబు రామతీర్ధం పర్యటనలో లారీలు అడ్డంగా, ఉద్రిక్తత ..జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నాసరే అడ్డుకోలేరన్న లోకేష్టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామతీర్ధం వెళ్లడానికి చంద్రబాబు కాన్వాయ్ లోని ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఇవ… Read More
Fact Check:జియో ఇంటర్నెట్ సేవలపై ఆ ప్రభుత్వం నిషేధం విధించిందా..?కొద్ది రోజుల క్రితం పంజాబ్లో రిలియన్స్ జియో టవర్కు రైతులు నిప్పుపెట్టారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయ్యింది. అంతేకాదు రైతు నిరసనలకు మద్దతుగానే ఈ… Read More
దాదాకు గుండెపోటు: దీదీ విలవిల -సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై బెంగాల్ సీఎం మమత ఆందోళనభారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై, ఆస్పత్రిలో చేరారు. ఈ వార్త ఆయన అభిమానుల్లో… Read More
చైనాకు భారీ షాక్ -భారత్పై ట్రంప్ కుట్ర బద్దలు -వీటో ధిక్కారం -డిఫెన్స్ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదంప్రధాని నరేంద్ర మోదీని ఆప్తమిత్రుడిగా పేర్కొంటూ ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్కు అనుకూలమైన బిల్లును వీటో చేయడం… Read More
విజయసాయి రామతీర్ధం పర్యటనలో హై టెన్షన్ , కారు అద్దాలు ధ్వంసం .. లోకేష్ సవాల్ కు వైసీపీ ఎంపీ రెడీఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు రామతీర్థం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. ఒక పక్క చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతతో పాటుగా మరో పక్క వైఎస్ఆర్స… Read More
0 comments:
Post a Comment