అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న స్థానాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలుస్తోంది. చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు పడే విధంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUX6gN
జనసేన అక్కడే ఫోకస్ చేస్తోంది, ఎందుకు?: పవన్ కళ్యాణ్పై వైసీపీ అనుమానం
Related Posts:
టార్గెట్ చంద్రబాబు : మోదీ ప్రసంగం లక్ష్యం : జనసమీకరణ..నిరసనల్లో టిడిపి వర్సెస్ బిజెపి.బిజెపి- టిడిపి మధ్య స్నేహ బంధం వీడిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి ఏపికి వస్తున్నారు. ఇందుకు సంబంధిం చి బిజెపి నేతలకు జన సమీకరణ సవాల్ గా మారి… Read More
అందుకే కలిశాం, గతం గతః, జగన్ ప్రమాదకరం: ఆది-రామసుబ్బారెడ్డి, కడప రాజకీయాల్లో కీలక మలుపుకడప: జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశం శుక్రవారం కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జమ్మల… Read More
సీయం రమేష్ కు జలక్ : ఊహించని నిర్ణయం : ఫిర్యాదు చేసిందెవరు..!ఓ అరుదైన నిర్ణయం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీయం రమేస్ వాట్సప్ ఖాతా పై వేటు పడంది. నిబంధన ల ఉల్లంఘన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్… Read More
హస్తం తట్టుకుంటుందా: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాకేంటి..?గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాకిచ్చే యోచనలో ఉందా...? ఆమేరకు గులాబీ బాస్ కే… Read More
రైతు ప్రాణం తీసిన రైతుబంధు నిర్లక్ష్యం..!నారాయణఖేడ్/హైదరాబాద్ : 'రైతుబంధు' పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం… Read More
0 comments:
Post a Comment