సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుల్వామా లో భారత జవాన్ల పై ఉగ్రవాదు ల దాడి..సైనికుల మరణం తరువాత దేశ వ్యాప్తంగా ఒక్క సారిగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ప్రతీకార దాడుల ది శగా కేంద్రం ఆలోచన చేస్తోంది. దీంతో..ముందుగా అంచనా వేసిన దాని కంటే ఎన్నికల షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BMN620
Thursday, February 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment