కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని లక్ష్మణ్ చెప్పారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాము చర్చకు సిద్దమని లక్ష్మణ్ సవాల్ విసిరారు. టీఆర్ఎఎస్ కేంద్రంలో ఒకలా, హైదారాబాద్లో మరోలా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OREEFF
Thursday, December 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment