కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని లక్ష్మణ్ చెప్పారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాము చర్చకు సిద్దమని లక్ష్మణ్ సవాల్ విసిరారు. టీఆర్ఎఎస్ కేంద్రంలో ఒకలా, హైదారాబాద్లో మరోలా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OREEFF
కేటీఆర్ వ్యాఖ్యలపై సవాల్ విసిరిన బీజేపీ...!
Related Posts:
సినినటి జయప్రదపై లైంగిక వేధింపులుసినినటి, బిజేపి నేత జయప్రదపై లైంగిక వేధింపులకు పాల్పడ్డని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని సంబల్ జిల్లా సమాజ్ వాది పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్ పై కేసు నమో… Read More
జాతీయ నేతలు గుంపుగా వచ్చినా : జగన్ సింగిల్ గానే : నగరి సభలో రోజా ఫైర్...!వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. నాటి ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి పునరా వృతం చేయవద్దని పిలుపునిచ్చారు. నాడు … Read More
ఐదేళ్లలో చేసిందేంటీ : మోదీపై కేసీఆర్ విమర్శలుమిర్యాలగూడ : కాంగ్రెస్, బీజేపీల వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు సీఎం కేసీఆర్. దేశం వెనుకబాటుతనానికి ఆ రెండు పార్టీలే కారణమని గుర్తుచేశారు. ప్రధాని … Read More
చంద్రబాబు ఓటమికి దుర్గగుడిలో ఓక్కరోజు దీక్షచంద్రబాబు ఓటమి కోసం దీక్ష చేస్తామంటూన్నారు తెలంగాణ టీడీపీ నేతలు,అది కూడ ఆయన స్వంత రాష్ట్రమైన విజయవాడ దుర్గమ్మ చెంతన చేస్తారట, గతంలో ఆయన ఒటమికి తిరుపతి… Read More
లంచం ఇవ్వొద్దు.. నెలన్నర ఓపిక పట్టండి.. రైతుల బాధలు తీరుస్తా : కేసీఆర్నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సిన పని లేదన్నారు సీఎం కేసీఆర్. నెలన్నర రోజులు ఓపిక పడితే రైతుల బాధలు తీర్చే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు.… Read More
0 comments:
Post a Comment