Saturday, December 28, 2019

యుద్ధం గురించి నేతలు.. ఉద్యమాల గురించి ఆర్మీ.. మాట్లాడకుంటే మంచిది

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన ప్రభుత్వ ఏజెంట్ లాగా వ్యవహరించడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sz515r

Related Posts:

0 comments:

Post a Comment