పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన ప్రభుత్వ ఏజెంట్ లాగా వ్యవహరించడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sz515r
యుద్ధం గురించి నేతలు.. ఉద్యమాల గురించి ఆర్మీ.. మాట్లాడకుంటే మంచిది
Related Posts:
ఇదేంది.. పెళ్లి కొడుకు పక్కన ఉండగానే, పెళ్లి కూతురుకు ముద్దుల వర్షం..పెళ్లి సమయంలోనూ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వధువు/ వరుడు ఇష్టం లేదని చెప్పడమో.. బైక్, కట్నం కావాలని కోరడమే చూస్తున్నాం. కానీ ఓ వీడియో మాత్రం సోషల్… Read More
ఉగ్రవాదుల ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు, స్వాధీనందేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగిన హైదరాబాద్తో లింక్ ఉంటుంది. బీహర్ దర్బంగా రైల్వేస్టేషన్ బాంబు ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. అయితే హైదరాబాద్లో ములాలు కని… Read More
ఉత్తరఖాండ్ సీఎం రాజీనామా, జేపీ నడ్డాకు పత్రం అందజేత, గవర్నర్తో భేటీ..ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జేపీ నడ్డాకు అందజేశారు. 4 నెలల క్రితం ఆయన సీఎ… Read More
ఎంసెట్ దరఖాస్తు మరోసారి పొడగింపు, విద్యార్థుల వినతి మేరకే: కన్వీనర్ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా కొందరు దరఖాస్తు చేయాల్సి ఉంది. తమకు గడువు కావాలని కోరగా.. కన్వీనర్ అంగీకరించారు… Read More
వారఫలితాలు తేదీ 2 జూలై శుక్రవారం నుండి 8 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment