అమరావతి: గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. గుంటూరు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YV47lb
Tuesday, December 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment