Tuesday, December 17, 2019

అత్యాచార బాధితురాలికి పరామర్శ: చంద్రబాబు డిమాండ్స్.. హోంమంత్రి సాయం

అమరావతి: గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. గుంటూరు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YV47lb

Related Posts:

0 comments:

Post a Comment