తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ నమోదు కాలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంపై కరోనా వైరస్ ప్రభావం లేదని స్పష్టంచేశారు. చైనాలో పుట్టిన వ్యాధి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు. 135 కోట్ల మంది ఉన్న దేశంలో 33 పాజిటివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRDQVf
కరోనాపై కేసీఆర్: రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే, వైరస్ రాదని శాస్త్రవేత్త చెప్పాడు..
Related Posts:
ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టిడీపీ అధిక సీట్లు సాధించింది. ఈ సారి ఎన్నికల్లో అదే పట్టు నిలిచిందా..సడలిందా అనే కోణంలో టీడీపీ అధినాయకత్వం అనేక … Read More
ప్రియుడి మీద దాడి చేసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్: హడలిపోయిన మైసూరు నగరం !బెంగళూరు: ప్రియుడి మీద దాడి చేసి అతని ముందే ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. సుమారు 6 మంది యువతి మీద అత్యాచారం చేశార… Read More
క్యాన్ ఫిన్ హోమ్స్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలక్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హ… Read More
ఎయిరిండియాలో కమాండర్, పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఎయిర్ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్లో భాగంగా కమాండర్, సీనియర్ ట్రైనీ పైలట్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన … Read More
పాకిస్థానీవా అయితే నీకు నో ఎంట్రీ! ప్రయాగ్రాజ్లో హోటల్ నిర్ణయం!ప్రయాగ్రాజ్ : నిరసన తెలపడంలో ఒక్కొక్కరిది ఒక్కో రీతి. కొందరు మాటలకే పరిమితం అయితే మరికొందరు చేతల్లో చూపిస్తారు. సరిహద్దుల్లో పేట్రేగుతున్న పాక్ చర్యల… Read More
0 comments:
Post a Comment