Wednesday, February 10, 2021

ముస్లిం మైనర్ల పెళ్లి వారిష్టం- పంజాబ్‌, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

దేశంలో ముస్లిం యువతుల పెళ్లిళ్ల విషయంలో పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ దేశంలో మైనార్టీ తీరిన యువతీ యువకులు మాత్రమే పెళ్లి చేసుకునే హక్కు ఉండగా.. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ముస్లిం యువతులకు ప్రత్యేక మైన హక్కు ఉందని హైకోర్టు తన తీర్పులో తెలిపింది. ముస్లిం పర్సనల్‌ లా లోని ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rHVlE2

0 comments:

Post a Comment