హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతోన్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల.. ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తొలిరోజు- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన నల్లగొండ జిల్లా అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమైన ఆమె.. మలి విడత భేటీ సమాయాత్తమౌతోన్నారు. ఈ నెల 20వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MUQhgP
వైఎస్ షర్మిల అన్వేషణ: ఖమ్మం అభిమానులతో భేటీకి ముహూర్తం ఫిక్స్: ఫోకస్ ఆయన పైనే
Related Posts:
బెత్తంతో పని చేయిస్తా... అధికారిపై బురద కేసులో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!మహారాష్ట్రలో ప్రభుత్వ ఇంజనీర్ ఇంజనీర్ పై బురద బోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అలా చేయడం తన కర్తవ్యంగా పేర్కో… Read More
లోక్సభలో ఆధార్ చట్టసవరణ బిల్లు పాస్...వ్యతిరేకించిన విపక్షాలున్యూఢిల్లీ: లోక్సభలో గురువారం పలు బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఆధార్ నెంబరును గుర్తింపు కింద స్వచ్ఛంధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఆధార్ చట్టంలో… Read More
12మంది దోషులే.. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..ఢిల్లీ : గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వో… Read More
ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!అమరావతి/హైదరాబాద్ : దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతు పక్… Read More
ఆకాశ్కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు.. బహిష్కరణ తప్పదా..!!న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ సిబ్బందిపై బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియ దాడి చేయడాన్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే వివరణ ఇవ్… Read More
0 comments:
Post a Comment