నెల్లూరు: వరుస ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాగిస్తోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిశాట్ 2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. బుధవారం సరిగ్గా 3:25 నిమిషాలకు రిశాట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఒకటో నంబర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని నింగిలోకి పంపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PfqzlQ
అంబరంపై తిరుగులేని ఆధిపత్యం: పీఎస్ఎల్ఎల్వీ 50వ ప్రయోగం: దూసుకెళ్లిన రిశాట్
Related Posts:
సమిష్టిగా పోరాడుదాం.. సమస్యలను అధిగమిద్దా: క్వాడ్ దేశాల ప్రతీనఇండో ఫసిఫిక్ దేశాలు సమన్వయంతో కలిసి పనిచేసి కరోనాను పారదోలాలని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆయా దేశాలు ప్రజాస్వామ్యయుతంగా విలువలతో అభిప్రాయాలను పంచుక… Read More
బంగాళాఖాతంలో మరో తుఫాన్: 29న తీరానికి: రాజధాని సహా ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలుకోల్కత: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్.. ఈ సాయంత్రం తీరాన్ని దాటనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో కళింగపట్నం-గోపాల్పూర్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటుతుందన… Read More
నాసల్ వ్యాక్సిన్ పాక్ ముక్కుకు రుద్దుతాం: యూఎన్ వేదికపై మోడీ విసుర్లుప్రజాస్వామ్యానికి భారత్ ఉదహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వైవిధ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 76వ ఐక్యరాజ్యసమిత… Read More
7 నుంచి అన్నీ ప్రార్థన మందిరాలు ఓపెన్.. కానీ: ఎక్కడ అంటే..దేశంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుతోంది. కేరళ, మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లోనే కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుక… Read More
13 జిల్లాలకు వైసీపీ జెడ్పీ ఛైర్మన్లు వీరే-నేడే అధికారికంగా ఎన్నిక :ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులు-ఖరారు..!ఏపీలో 13 జిల్లా జెడ్పీ ఛైర్మన్ల ఈ రోజు జరగనుంది. 13 జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్లే కొలువు తీరనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు సంబంధించి ఛైర్మన్లన… Read More
0 comments:
Post a Comment