Tuesday, September 10, 2019

ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!

బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారి మీద పంజా విసిరుతున్నారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ ల నుంచి ట్రాఫిక్ పోలీసులు అపరాద రుసుం వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు కొందరు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల దూల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NaTzen

Related Posts:

0 comments:

Post a Comment