బెంగళూరు: కొత్త మోటారు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారి మీద పంజా విసిరుతున్నారు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ ల నుంచి ట్రాఫిక్ పోలీసులు అపరాద రుసుం వసూలు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు కొందరు ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల దూల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NaTzen
Tuesday, September 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment