2000వ సంవత్సరంతో కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టాం. దీన్నే కొత్త మిలినియమ్ అని కూడా పిలిచాం. అయితే 2000వ సంవత్సరం వచ్చిందన్న ఆనందంకంటే 2020కి దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదానిపై చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. అప్పటికే టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో శాస్త్రసాంకేతిక రంగం కూడా దూసుకెళుతోంది. భారత్ దాదాపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5rqsC
అబ్దుల్ కలాం విజన్ 2020: ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్య భారత్గా మారిందా..?
Related Posts:
సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్షతన స్నేహితుడిని పలుమార్లు కలిసి మాట్లాడిన విషయాన్ని దాచిపెట్టడంతో సింగపూర్లో కోవిడ్ సోకిన ఒక మహిళకు 5 నెలల జైలు శిక్ష విధించారు. 65 ఏళ్ల ‘ఓహ్ బీ హియో… Read More
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు జగన్ సర్కార్-హౌస్ మోషన్ పిటిషన్-సోమవారం విచారణఏపీలో కరోనా పరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింద… Read More
ఇండోనేసియాలో విమానం అదృశ్యంఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి 50 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానం గల్లంతైంది. శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల… Read More
డోలీలో గర్భిణీని 10 కిలోమీటర్ల తీసుకెళ్లారు: విశాఖ మన్యంలో తీరని కష్టాలువిశాఖపట్నం: ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. వారే విశాఖ మన్యంలో ఉండే ప్రజలు. మన్యంలోకి ఎలాంటి రవాణా స… Read More
t pcc race:కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారా...? మీసం మేలేసీ పిల్లిలా.. జీవన్ రెడ్డిసీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి మొగుడిని అవుతానాని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జెండర్ అ… Read More
0 comments:
Post a Comment