విశాఖపట్నం: ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. వారే విశాఖ మన్యంలో ఉండే ప్రజలు. మన్యంలోకి ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో ఎవరు అస్వస్థతకు గురైన ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ డోలీలో ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. తాజాగా, అలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4WBxG
డోలీలో గర్భిణీని 10 కిలోమీటర్ల తీసుకెళ్లారు: విశాఖ మన్యంలో తీరని కష్టాలు
Related Posts:
లక్కున్నోడు: రూ.200 పెట్టుబడితో కోట్లు సొంత చేసుకున్న కానిస్టేబుల్అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరు… Read More
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులుఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.1… Read More
అది ఫెడరల్ ఫ్రంట్ కాదు.!ఫెడప్ ఐన ఫ్రంట్..!కేసీఆర్ కూటమి పై మండిపడ్డ రాములమ్మ..!!హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలపట్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయినర్ విజయశాంతి మరో సారి మండిపడ్డారు. దేశంల… Read More
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్దే హవా! అందర్నీ ఓటు అడిగి ఆయనే వేసుకోలేదు.. ఓడిపోయాడుహైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో తెరాస మద్దతు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం… Read More
'వారానికో కేంద్రమంత్రి, ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ బెదిరింపులు'అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన… Read More
0 comments:
Post a Comment