విశాఖపట్నం: ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. వారే విశాఖ మన్యంలో ఉండే ప్రజలు. మన్యంలోకి ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో ఎవరు అస్వస్థతకు గురైన ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ డోలీలో ఆస్పత్రులకు వెళ్లాల్సిందే. తాజాగా, అలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i4WBxG
Saturday, January 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment