Saturday, January 9, 2021

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుకు జగన్ సర్కార్‌-హౌస్‌ మోషన్ పిటిషన్‌-సోమవారం విచారణ

ఏపీలో కరోనా పరిస్ధితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హౌస్‌మోషన్ లో పిటిషన్‌పై విచారణ జరిగింది. సోమవారం ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. పట్టణ మధ్యతరగతికి జగన్ శుభవార్త- తక్కువ ధరతో సర్కారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nC91yh

Related Posts:

0 comments:

Post a Comment