ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి 50 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానం గల్లంతైంది. శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. 10వేల మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ flightradar24.com చెబుతోంది. ఇవి కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bpeh5x
ఇండోనేసియాలో విమానం అదృశ్యం
Related Posts:
లాక్ డౌన్ ముగించబోతున్నారా? వీడియో కాన్ఫరెన్స్లో సీఎంలతో మోదీ కీలక వ్యాఖ్యలు..కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్కి ఏప్రిల్ 15న తెరదించబోతున్నట్టు ప్రధాని మోదీ సంకేతాలు పంపించారు. లాక్ డౌన్ ముగింపు త… Read More
వీడియో: డాడీని కొట్టొద్దంకుల్! కొడుకు ఎదుటే తండ్రిపై పోలీసుల దాడి, కరెక్ట్ కాదంటూ కేటీఆర్ ఫైర్హైదరాబాద్: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే బయటికి రాకుండా కరోనా కట్ట… Read More
Coronavirus: ఢిల్లీ జమాత్ మీటింగ్ కు 9 వేల మంది, వైరస్ చైన్ లింక్: ఆంధ్రా, తెలంగాణలో !న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కు హాట్ స్పాట్ గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మీటింగ్ కు హాజరైన 9, 000 మందిలో ఎంత మందికి… Read More
కరోనా విషయంలో వాస్తవాలను తొక్కి పెట్టటం మంచిది కాదు : జగన్ కు చంద్రబాబు లేఖఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 132 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. ఇక ఈ నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్… Read More
ఇంట్రెస్టింగ్ : కోవిడ్-19 నుంచి ఈ వ్యాధికిచ్చే వ్యాక్సిన్ కాపాడుతుంది: కొత్త స్టడీన్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 48వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు కొన్ని లక్షల్లో కరోనా పాజిటివ్ కే… Read More
0 comments:
Post a Comment