ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి 50 మందికి పైగా ప్రయాణికులతో బయలుదేరిన విమానం గల్లంతైంది. శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. 10వేల మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత సంబంధాలు తెగిపోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ flightradar24.com చెబుతోంది. ఇవి కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bpeh5x
ఇండోనేసియాలో విమానం అదృశ్యం
Related Posts:
Ramadan: ఇళ్లకే పరిమితం అయిన ముస్లీం సోదరులు, ప్రార్థనలు, సింపుల్ గా రంజాన్, కరోనా ఎఫెక్ట్ !చెన్నై/న్యూఢిల్లీ: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా బావించే రంజాన్ పండుగను శుక్రవారం జరుపుకున్నారు. భారతదేశంలోని వివిద నగరాల్లో శుక్రవారం ఉదయం ముస్లీం స… Read More
దేశంలోనే అత్యంత ధనవంతురాలీ నాగలక్ష్మి: చూపులేదు కానీ, మంచి మనసుందంటూ సోనూ సూద్ ప్రశంసఅమరావతి: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి తన మంచి మనసును చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. యూట్య… Read More
బెంగాల్ హింసాత్మక ప్రాంతాల్లో గవర్నర్ టూర్-మోడీ, షా స్క్రిప్ట్ ప్రకారమేనన్న టీఎంసీపశ్చిమబెంగాల్లో వరుసగా మూడోసారి కొలువుదీరిన మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, గవర్నర్కూ మధ్య మరోసారి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం హింస చెలర… Read More
కరోనా కేసులు తగ్గినా..మరణాల్లో అదే తీవ్రత: మళ్లీ 4 వేలకు: 2 కోట్లు దాటిన డిశ్చార్జీలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది. రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. మూడున్నర లక్షల కంటే దిగువకు… Read More
తెలంగాణ బోర్డర్లో ఏపీ అంబులెన్సులు మళ్లీ నిలిపివేత: బెడ్ దొరికినా: నో పర్మిషన్: గగ్గోలుకర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ నుంచి ఎలా… Read More
0 comments:
Post a Comment