సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో విడత పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. 1640 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. మూడో దశలో 115 నియోజకవర్గాల్లో పోలింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W5C28A
116 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్
Related Posts:
దేశంలో ఎక్కడా లేదు: ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలువిశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నా… Read More
గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. అధిష్టానం పిలుపు… Read More
గ్రేటర్ మేయర్:చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక -ఎంఐఎం-బీజేపీకి అదొక్కటే ఆప్షన్ -సంచలన సమీకరణలుగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన మేయర్, డిప్యూటీ మేయర్… Read More
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్: విజయశాంతి రాజీనామా? నేడే ఢిల్లీకి రాములమ్మ, బీజేపీలోకి!హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు స… Read More
మళ్లీ బుస కొట్టిన చైనా: బోర్డర్ వద్ద మూడు గ్రామాల నిర్మాణం: భారత్ కన్నుగప్పి: రీలొకేట్న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణానికి తెర తీసిన చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్పై పడింది. లఢక్ వద… Read More
0 comments:
Post a Comment