కొత్తగూడెం : ఐపీఎల్ బెట్టింగ్ పట్టణాలకు పాకింది. యువతను ఆకర్షిస్తూ నిర్వాహకులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టైంది. పక్కా సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు. వినియోగదారుల ఇష్టమే ఫైనల్..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VZgl9W
Tuesday, April 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment