కొత్తగూడెం : ఐపీఎల్ బెట్టింగ్ పట్టణాలకు పాకింది. యువతను ఆకర్షిస్తూ నిర్వాహకులు పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టైంది. పక్కా సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మందిని అరెస్ట్ చేశారు. వినియోగదారుల ఇష్టమే ఫైనల్..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VZgl9W
పట్టణాలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్.. కొత్తగూడెంలో 10 మంది అరెస్ట్
Related Posts:
పాకిస్తాన్: హైవే మీద అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నేరస్థులకు ఉరి శిక్షఅత్యాచారానికి పాల్పడి ప్రజాగ్రహానికి కారకులైన ఇద్దరు వ్యక్తులకు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా అనే ఇద్దరు వ్యక్… Read More
తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. సొంతగా ప్రచార కమిటీని ప్రకటించింది. పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని … Read More
రూ.100 కోట్ల ఆరోపణల చిచ్చు: చిక్కుల్లో సంకీర్ణ సర్కార్: ముఖ్యమంత్రికి స్వేచ్ఛముంబై: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్.. హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్పై చేసిన 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆరోపణలు, ఆయన రాసిన లేఖ..మహారాష్ట్… Read More
కరోనావైరస్: మిగతా దేశాలు వ్యాక్సీన్ తయారు చేసుకోకుండా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయాఅభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సీన్ తయారీ సామర్థ్యాలను పెంచుకోకుండా బ్రిటన్, అమెరికా సహా ధనిక దేశాలు అడ్డుపడుతున్నాయని బీబీసీ న్యూస్నైట్ షోకి అంది… Read More
దేవాన్ష్ పుట్టిన రోజు: టీటీడీకి భూరీ విరాళం, శ్రీవారి సన్నిధిలో నారా, నందమూరి ఫ్యామిలీఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు. మార్చి 21న తన మనవడు, నారా లోకేష్-బ్రాహ్మణిల కుమారుడు … Read More
0 comments:
Post a Comment