నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 14 మంది ప్యాసెంజర్స్ చనిపోగా, 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్లో ప్రముఖ హిందు దేవాలయం కలించొక్ భాగవతి ఆలయాన్ని దర్శించుకొని ప్రయాణికులు తిరిగి వస్తున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38HDB2Y
నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం, లోయలో పడ్డ బస్సు 14 మంది మృతి, 18 మందికి గాయాలు
Related Posts:
కిడారి సర్వేశ్వరరావు, వైఎస్ వివేకా హత్యోదంతాలుః రెండు సంఘటనల్లోనూ ఎస్పీ ఒక్కరే!అమరావతిః రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత పరిస్థితుల్లో హఠాత్తుగా చోటు చేసుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు తెలుగుదేశం పా… Read More
లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి శ్రీరాములు పోటీ ? సిట్టింగ్ ఎంపీకి షాక్, హైకమాండ్ ఒత్తిడి: ఎలా!బెంగళూరు: కర్ణాటకలోని కోప్పళ లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకులు సతమతం అవుతున్నారు. కోప్పళ సిట్టింగ్ ఎంపీ సంగణ్ణ కరడి (బ… Read More
సుమలతకు ముగ్గురు డూపులు: సినిమాల్లో కాదు రాజకీయాల్లో! కన్ఫ్యూజ్ కోసంమండ్య: మన ఏపీలోనే అనుకుంటే కర్ణాటకలో కూడా కే ఏ పాల్ వంటి క్యాండిడేట్లు తయారయ్యారు. అసలు అభ్యర్థిని పోలిన పేర్లతో రంగ ప్రవేశం చేయడం, ఓటర్లను గందరగోళంలో… Read More
మోజు తీర్చుకున్నాడు .. సజీవ దహనం చెయ్యబోయాడు .. వివాహేతర బంధమే కారణంవివాహేతర సంబంధం ఒక మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. మోజు తీర్చుకున్న ప్రియుడు ఆ మహిళను వదిలించుకోవడానికి ఆమెపై కిరోసిన్ పోసి సజీవ దహనం చ… Read More
బిజేపి ఒక్క సీటు గెలిచినా, 15 లక్షల ఆఫర్ ,టీడీపీ ఆర్ధిక విశ్లేషకుడి పోలిటికల్ చాలేంజ్ఆంధ్రప్రదేశ్ లో బిజేపి ఓక్క సీటు గెలిచినా పదిహేను లక్షలు ఇస్తానని సవాలు విసిరారు ఏపి ప్రణాళిక మండలి ఉపాధ్యాక్షుడు కుటుంభరావు, ఈనేపథ్యంలోనే ఏపి బిజేపి … Read More
0 comments:
Post a Comment