Wednesday, March 27, 2019

కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, వైఎస్ వివేకా హ‌త్యోదంతాలుః రెండు సంఘ‌ట‌న‌ల్లోనూ ఎస్పీ ఒక్క‌రే!

అమ‌రావ‌తిః రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో హ‌ఠాత్తుగా చోటు చేసుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల బ‌దిలీలు తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం సృష్టించాయి. టీడీపీ నాయ‌కుల‌ను ఆందోళ‌న‌కు గురి చేశాయి. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌హా శ్రీకాకుళం, క‌డ‌ప జిల్లాల పోలీసు సూప‌రింటెండెంట్లు వెంక‌ట‌ర‌త్నం, రాహుల్ దేవ్ శ‌ర్మ‌పై ఎన్నిక‌ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CEpixG

0 comments:

Post a Comment