Sunday, December 15, 2019

మీ ఆతిథ్యం అమోఘం: దేవసేనకు గవర్నర్ తమిళిసై ప్రశంసలు

హైదరాబాద్/పెద్దపల్లి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. పెద్దపల్లి జిల్లాను సందర్శించిన ఆమె ప్రాతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పరిశీలించారు. ఈ పర్యటనలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన గవర్నర్‌ వెంట ఉండి ఈ ప్రాంత విశిష్టతలను తెలపడంతోపాటు మంచి ఆతిథ్యాన్ని అందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FVe1A

Related Posts:

0 comments:

Post a Comment